మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు.
పర్వతగిరి, ఆగస్టు 7: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా గ్రామంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. ఎస్సై దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన ఎండీ యూసఫ్ భార్య మృతి చెందగా, �
ఇండోర్లోని కనదియా ప్రాంతం నుంచి 20 ఏండ్ల యువతిని అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని కారులో తిరిగివస్తున్న యువతిని రెండు రోజుల కిందట నిందితులు క�
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు ఓ వ్యక్తి కేకు ఇప్పించి..అపహరించాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్పేట �