హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండ్రోజులపాటు నిర్వహించిన షోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైక్�
కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా దూకుడును పెంచింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని విక్రయించడానికి మరిన్ని టచ్పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి�
Kia Seltos | మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కియా ఇండియా..దేశీయ మార్కెట్కు సరికొత్త సెల్టోస్ను ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యలో లభించనున్నది.
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియాకి చెందిన ఎస్యూవీ సోనెట్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది. సెప్టెంబర్ 2020లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 1.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి
న్యూఢిల్లీ, మార్చి 2: కొరియాకు చెందిన వాహన విక్రయ సంస్థ కియా గత నెలకుగాను 18,121 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021లో అమ్ముడైన 16,702లతో పోలిస్తే ఇది 8.5 శాతం అధికం. సంస్థ మొత్తం వాహన విక్రయాల్లో సెల్టాస్కు