దక్షిణ కొరియాకు చెందిన వాహన సంస్థ కియా.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. కారెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలోభాగంగా ‘క్లావిస్' మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత
వాహన ధరలను మరో రెండు సంస్థలు పెంచాయి. ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, మహీంద్రాతోపాటు లగ్జరీ సంస్థలైన మెర్సిడెంజ్ బెంజ్, బీఎండబ్లూ తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచగా..తాజాగా ఇదే జాబితాలోకి టాటా మోటర్స్, కియాలు
Cars recall | కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ
‘కియా లీజ్' పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి కియా శ్రీకారం చుట్టింది. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ లీజింగ్ను కియా పర
ప్రీమియం కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన కియా..2024 ఏడాదికిగాను మరో మాడల్ను అప్గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు-ఏడు సీట్ల సామర్థ్యంతో రూపొందించిన కారెన్స్ ప్రారంభ ధర రూ.12,11,90
భారత్లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక
న్యూఢిల్లీ, మార్చి 2: కొరియాకు చెందిన వాహన విక్రయ సంస్థ కియా గత నెలకుగాను 18,121 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021లో అమ్ముడైన 16,702లతో పోలిస్తే ఇది 8.5 శాతం అధికం. సంస్థ మొత్తం వాహన విక్రయాల్లో సెల్టాస్కు
న్యూఢిల్లీ, జనవరి 4: వాహన సంస్థ కియా.. త్వరలో మార్కెట్లోకి విడుదలచేయబోతున్న కారెన్స్ కోసం ఈ నెల 14 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఐదు రకాల్లో లభించనున్న ఈ మోడల్ను 1.5 పెట్రోల్, 1.4 పెట్ర�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్లో కియా ఇండియా 14,441 కార్లను విక్రయించి దూకుడు కొనసాగిస్తోంది. భారత్లో 7.8 శాతం మార్కెట్ వాటాతో కియా దేశంలో అత్యధిక కార్లు అమ్ముడవుతున్న నాలుగవ కార్ల తయారీ కంపెనీగా అ