Vanchanagiri Road | రెండేళ్ల క్రితం కంకర వేసి వదిలేయడంతో, ప్రస్తుతం ఆ రహదారిపై రాళ్లు తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగెం, చింతలపల్లి, శాయంపేట, వంచనగిరి, స్తంభంపల్లి తదితర గ్రామాల ప్రజలు, కార్మికులు, �
భారీ వర్షాలు, వరదలతో భీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంట�
శివనగర్లోని వినాయక ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డు వేలం (Ganesh Laddu) ఆకట్టుకుంది. ఈ వేలంలో స్థానిక వ్యాపారవేత్త అయిన నవీన్ కుమార్ రూ.2,50,116కు లడ్డూను దక్కించుకున్న�
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
విమానాశ్రయ విస్తరణకై సేకరించిన ఆ వ్యవసాయ భూముల్లో ఎలాంటి సేద్యం చేయకూడదని వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మామునూరు విమానాశ్రయ విస్తరణ కోసం వరంగల్ డివిజన్, ఖిలా వరంగల్ మండలంలోని గా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక ఓరుగల్లు కోటలో యోగా పరిమళం గుబాలించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. జ్యోతి ప్రజ్వలన చేసి యోగా డే వేడుకలను ప్రారంభించారు.
చారిత్రక వారసత్వాన్ని ఆరోగ్య సాధనకు ముడిపెట్టిన యోగ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో (Khila Warangal) యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్
శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకొని అధిక దిగుబడిని సాధించాలని గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ రైతులకు సూచించారు. తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో రైతుల కోసం నిర్వహించిన అవగాహన సద�
ఖిలావరంగల్ (Warangal) మధ్య కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1997-98 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగ