Kharge | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాజ్యసభలో ప్రధాని చేసిన �
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
Dhankhar Vs Kharge: చైర్మెన్ జగదీప్ ధన్కడ్.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య ఇవాళ రాజ్యసభలో మాటల యుద్ధం సాగింది. రైతు బిడ్డను అవమానిస్తున్నారని ధన్కడ్ ఆరోపించగా.. తాను ఓ రైతుకూలీ బిడ్డ�
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఖర్గే, అఖిలేశ్, స్టాలిన్, రేవంత్తో పాటు ఇండియా కూటమి నేతలంతా రాహుల్కు విష�
లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
Central Hall of Parliament : పార్లమెంట్ బిల్డింగ్లోని సెంట్రల్ హాల్లో ఇవాళ చివరి సమావేశం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో పాటు ఖర్గే, అధ�
G20 Meeting: రాష్ట్రపతి ముర్ము ఇచ్చే జీ20 డిన్నర్కు మన్మోహన్, హెచ్డీ దేవగౌడ హాజరుకానున్నారు. ఆ మాజీ ప్రధానులకు ఆహ్వాన పత్రికలు అందాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మాత్
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి రాజస్థాన్ కాంగ్రెస్ శాఖలో ఐక్యత ఉన్నట్టు చూపడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నించింది. అయితే సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పరిష్�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయి. బు
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం సోనియాగాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గత 24 ఏండ్లలో గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.
sonia gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓటేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆమె ఓటేశారు. ఆ తర్వాత మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సందర్భం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ముందు నుంచి పేరు వినిపిస్తున్న శశిథరూర్తో పాటు సీనియర్ నేత, రాజ్యసభలో కాం�