కొవిడ్ నేపథ్యంలో బోర్డు నిర్ణయంవచ్చే నెల 5 వరకు గడువుజనరల్తో పాటు ఒకేషనల్ కోర్సులకూ అవకాశంఖమ్మం జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6: ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి �
ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెంద
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం. అందుకే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తు�
360 కోట్ల ఏండ్లనాటివని అంచనా హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ప్రాచీన కాలంనాటి డైక్లు బయల్పడ్డాయి. మున్నేరువాగుకు తూర్పున దానవాయిగూడెం సమీపంలోని పరుపుబండపై వీటిని గుర్తించారు. ఇవి దాదాపు 360 కోట్ల �
రాష్ట్రంలోనే మొదటిది.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు స
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�
గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టంగా అమలు చేయాలిఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ బాధితులకు సేవలురెండో విడత ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయండిపది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తివీడియో కాన్ఫర�