60కి 60స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాలి అభివద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాది రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని 4,6,7 డివిజన్లలో ఎన్నికల ప్రచారం రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్ప
వివిధ పార్టీలు, సంఘాల నుంచి మంత్రి సమక్షంలో చేరిక ఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లకు చెందిన 480 మంది నాయకులు, కార్యకర్తలు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి మంత్రి పువ్�
అన్ని మున్సిపాలిటీల్లో గెలుపు సన్నాహకాలు కార్యాచరణ సిద్ధం ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పురపోరులో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసేందుకు సంసిద్ధం అవుతున్నది. ఈనెల 30న జ�
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నా
మంత్రి పువ్వాడ | మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఖమ్మం నగరం 12వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావు, ఎలినేని రమణలు మరో 90 కుటుంబాల వారితో మంగళవారం గులాబీ గూటికి చేరారు. వీరికి రవాణా శాఖ మంత్రి �
రూ.20 కోట్ల నిధులు తెచ్చిన మంత్రి పువ్వాడ రహదారుల నిర్మాణానికి రూ.14.73 కోట్లు సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : గిరిజన మండలంగా ఉన్న రఘునాథపాలేనికి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం మంజూ
‘నమస్తే’ ప్రచురించిన ‘అమ్మ దీనావస్థ’ కథనానికి స్పందనవాకబు చేసి ఆర్థిక సాయం అందించిన డీజీపీ మహేందర్రెడ్డిగ్రామానికి వెళ్లి వృద్ధురాలితో మాట్లాడిన న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కూసుమంచి రూరల్, ఏప్రిల్