Ramabai Ambedkar | తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు.
KCR | మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ఓ వృద్ధుడు ఆకాంక్షించాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో తాతా మధు పర్యటన సందర్భంగా వృద్ధుడు తన ఆకాంక్షను వెల్లడించాడు.
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది
రైతులకు సంబంధించిన సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుసంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.