ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది.
దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
కేంద్ర బడ్జెట్పై భగ్గుమన్న టీఆర్ఎస్ నాయకులు బడ్జెట్ ప్రతులు దహనం చేసిన టీఆర్ఎస్వై తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన నేతలు నిరుద్యోగ సమస్యను విస్మరించడంపై ఆగ్రహం బడ్జెట్ కేటాయింపుల్లో తెలం�
నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగుల పెదవి విరుపు పన్ను మినహాయింపు ప్రకటన లేకపోవడంపై నిరాశ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం ఫ్రెండ్లీ సర్కారుగా తెలంగాణ ప్రభుత్వానికి కితాబు కేంద్ర �
ఒకో మారెట్కు రూ.4.50 కోట్లు కేటాయింపు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ నగరంలో నిర్మాణ పనుల పరిశీలన ఖమ్మం/రఘునాథపాలెం, ఫిబ్రవరి 2 : ఖమ్మం నగరంలో మరో వెజ్ అండ్ నాన్వెజ్ �
ఉమ్మడి జిల్లాలో తెరుచుకున్న విద్యాసంస్థలు ఏన్కూరు కేజీబీవీ, కామేపల్లి పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 1: కరోనా కారణంగా 22 రోజులుగా తాత్కాలికంగా మూతపడిన పాఠ�
మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అన్యాయం కలగానే బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటు గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు భద్రాచలం రైలు మార్గం హుళక్కే కేంద్ర బడ్జెట్పై సబ్బండవర్గాల ఆగ్రహం ఎస్సీ, ఎస్ట�
ఖమ్మం : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రా
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా రూ.14.5 కోట్లు విడుదల పల్లె ప్రగతితో మెరుగైన ఫలితాలు ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు మెరుగుపడిన పారిశుధ్యం అంటువ్యాధుల నుంచి ప్రజలకు విముక�
రూ.53 వేల ఎకరాల్లో మక్కల సాగు కేవలం 40 వేల ఎకరాల్లో వరి.. గతేడాది కంటే గణనీయంగా తగ్గిన విస్తీర్ణం కేంద్రం ధాన్యం కోనుగోలుకు నిరాకరణే కారణం ఖమ్మం జిల్లాలో ఈ యాసంగి సీజన్లో గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గిం�
విద్యావంతుల నిలయం.. కూసుమంచి ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర.. ఇంకా ప్రభుత్వ అధికారులు, సైంటిస్ట్లు ఎంతో మంది.. ‘మన బడి- మన ఊరు’ను స్వాగతిస్తున్న నాటి విద
విద్యావంతుల నిలయం..కూసుమంచి ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర.. ఇంకా ప్రభుత్వ అధికారులు, సైంటిస్ట్లు ఎంతో మంది.. ‘మన బడి- మన ఊరు’ను స్వాగతిస్తున్న నాటి విద�