‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థిత�
తెలంగాణలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం రాజకీయాలకు అతీతంగా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రజల మనసు గెలుచుకొనేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమగ్రాభ
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి అశ్వారావుపేట మండల పర్యటనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్, మార్చి 3: సమాజంలో మంచి విద్యావంతులను ఉపాధ్యాయులు తయార�
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె
సిద్ధమవుతున్న భద్రాద్రి కలెక్టరేట్ 50 శాఖలు ఇక్కడి నుంచే విధులు నెలాఖరు నాటికి సిద్ధమయ్యేలా పనులు రూ.90 కోట్లతో ‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా�
ప్రాభవం కోల్పోయే పరిస్థితి నుంచి ప్రతిభ కనబరిచే స్థాయికి.. కూలీలైన్ స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల తోడ్పాటు దాతల సాయంతో విద్యార్థులకు మెరుగైన వసతులు ఆరేళ్లలో గణనీయంగా పెరిగిన అడ్మిషన్లు ‘సీఎస�
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే ‘మన ఊరు మన బడి’తో పాఠశాలలు బలోపేతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం టీఆర్ఎస్ భద్రాద్రి జిల్ల�
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే సర్కార్ ఆసుపత్రులను సమూలంగా మార్చింది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. గ్రామీ�
మండలంలోని తీర్థాలలో బుధవారం తెల్లవారుజామున తీర్థాల సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర దంపతులు కల్య�
కరోనా కారణంగా సుమారు రెండేళ్ల పాటు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యారు. వారు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారు. వారికి మెరుగైన విద్య అందించాలి.. ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరగాలి.. వాటిని బలోపేతం �
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులూ దరిచేరవనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగలితండా పంచాయతీలో బుధవారం ఆయన పర్యటించారు. ప్
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల�