వివిధ రూపాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై అనూహ్య స్పందన లభిస్తోంది. తమ వాహనాలపై భారీగా పేరుకపోయిన చలాన్లను చెల్లింపును కారుచౌకగా వదిలించుకునేందుకు వాహనదారు
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు మహిళా రైతులు, ఉద్యోగులు, ఉద్యమకారిణులకు సన్మానం కేక్లు కట్చేసి సందడి చేసిన అతివలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధి�
చిమ్మపూడి టు మంచుకొండ రోడ్డు సమస్యకు లైన్ క్లియర్ అయింది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ పడింది. మంచుకొండ గ్రామం చిమ్మపూడికి పక్కనే ఉన్నా..రోడ్డు లేని కారణంగా చుట్టూ 15
దళితుల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు ఫలాలు అందుతాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మండలంధిలోని వందనం గ్రామం ఎస్సీకాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అఖిల భారత సర్వీస్ శిక్షణ అధికారులు రజిత్మిశ్రా, కార్తికేయన్, సత్యరాజ్, రావల్ కృషికేష్ పేర్కొన్నారు. నాలుగు రోజుల శ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను
పూర్తి �
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం పెద్దపీటవేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ము�
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నార�
మానవ మనుగడకు మూలం మహిళ అని వక్తలు ఉద్ఘాటించారు. స్త్రీమూర్తి లేకుంటే సమాజమే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సంఘాలు, విద్యాసంస�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. ‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస
‘ఖమ్మానికి మెడికల్ కాలేజీ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలెన్నో మారాయి.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ.. తెలంగాణలో పేదల ఆరోగ్య పరిరక�
సింగరేణిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం మొదటి షిఫ్టులో11:35 గంటలకు ఘోర ప్రమాదం సంభవించింది. గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా �
ఆమె ఒక సాధారణ గృహిణి...సమాజానికి సేవ చేయాలనే తలంపుతో చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న ఆలోచనతో ఫుడ్బ్యాంకు స్థాపించి నిరుపేదలు, యాచకులు, అనాథలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫుడ్బ�