అభివృద్ధి బాటలో గౌతంపూర్ కంపోస్ట్ తయారీలో భద్రాద్రి జిల్లాలోనే ముందంజ ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్ పక్కాగా పారిశుధ్య నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అది క
నిరంతర అధ్యయనం ముఖ్యం సిలబస్ను ప్రామాణికంగా తీసుకోవాలి.. సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులు ఖమ్మం నగరంలో విద్యార్థులతో ముఖాముఖి ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11 : ప్రణాళికతో చదివితేనే ఒత్తిడి దూరమవుతుందని
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం కారేపల్లి, మార్చి 11 : ఉద్యోగ నియాకాలను పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి లక్ష కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కాంట్రాక్ట్ ఉద్యోగులు
డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఖమ్మం వ్యవసాయం, మార్చి 11 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ప్రస్తుతం 50 బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయని, మార్చి తరువాత మరో ఎనిమిది కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసి మరింతమం
ఇది ఉద్యోగనామ సంవత్సరం.. అవును.. యువతకు ఉగాదికి ముందే పండుగ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొలువుల ‘కుంభమేళా’కు తెరలేచింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ �
ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించా�
ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశాదీపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేస్తు�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రి
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేస్తామని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్�
కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9 : విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపర్చడంతోపాటు సమాజంలో వారిని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కలెక్టర్ దురిశెట్టి అన
అడ్రియాల గనిలో మిగిలిన ఇద్దరూ మృత్యువాత సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ దుర్మరణం రెస్క్యూబృందం నిరంతరంశమించినా దక్కని ప్రాణాలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు బాధిత కుటుంబా�
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంపై కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ