ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకు.. టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నూతన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్ ప్రారంభం 15 మ�
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 412 యూనిట్లు మంజూరు యూనిట్లు నెలకొల్పే పనిలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు టేకులపల్లి, ఏప్రిల్ 18:దళితుల్లో శాశ్వత పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వ�
భద్రాచలం, ఏప్రిల్ 18: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి అనంతరం మాట్లా
స్మగ్లింగ్ను కట్టడి చేస్తూ.. వన్యప్రాణులను కాపాడుతూ.. పోడును కట్టడి చేస్తూ.. మొక్కలను సంరక్షిస్తూ.. అడవితల్లి సేవలో ఫారెస్ట్ అధికారులు భద్రాద్రి జిల్లాలో 140 మంది మహిళా అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, ఏప్
కొండగట్టులో కొనసాగుతున్న చిన్న జయంత్యుత్సవాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దీక్షాపరులు మాల విరమణ చేసి గుట్ట దిగిన భక్తులు నేటితో వేడుకలు ముగింపు రెండో రోజూ హనుమాన్ చాలీసా పారాయణం పూజలు చేసిన ఎమ్మెల్యే సు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో అర్హత పరీ
ఆంధ్రా నుంచి కొందరు వ్యాపారులు నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారుచేసి తెలంగాణ రైతులకు అంటగడుతున్నారని, వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ములుగు జిల్లా మంగపేట నియోజకవర్గ ప్రజలు తమను అధికారు లు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక శనివారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపి త
జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఎంజీరోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విధ డయాగ్నస్టిక్ సెంటర్ను సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం, ఖమ్మం అంకుర ఆస్పత్రి ఎండీ కృష్ణప్రసాదరావు, డీఎంహెచ్వో డాక్టర్ దయానందస్
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం.. రైతులకు కేసీఆరే శ్రీరామరక్ష తెలంగాణపై కేంద్రం వివక్ష ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో 236 కేంద్రాలు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దళారులను నమ్మి మో
ఆయన స్ఫూర్తితోనే ‘దళితబంధు’ దళితులను శ్రీమంతులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉమ్మం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఘన నివాళి అర్పించిన అధికారులు, ప్రజ�