రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు, సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో
జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథ�
ఎట్టకేలకు బెస్ట్ అవలైబుల్ స్కీమ్కు సంబంధించిన బకాయిల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఆదేశాలను జారీ చేశారు.
కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల కడుపుమాడుతున్నది. అధికారులు, గుత్తేదారుల పంతంతో పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. తాము చెప్పిన ధరకే వెజిటేబుల్స్ పంపిణీ చేయాలని యంత్రాంగం పట్టు పడుతుండగా,
కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలల్లో తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ఎక్కడైనా ఎవరైనా విధుల్లో లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. సిబ్బంది సమయ పాలన �
తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు ఉంటున్నారు. బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల క్రితం డైట్ చార్జీలను 40 శాతం పెంచింది.
ఈ ఫొటోలో ఉన్నది కాంగ్రెస్ (Congress) పార్టీ ఆఫీస్ కాదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల (KGBV). మరి ఇదేంటి అన్ని కాంగ్రెస్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నాయని అనుకుంటున్నారా. అది నాయకులు, ఆ పాఠశాల సిబ్బంది అలసత్వ�
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
Spot Admissions | హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో వివిధ తరగతుల ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్ఉమెన్గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీల�