ఈ ఫొటోలో ఉన్నది కాంగ్రెస్ (Congress) పార్టీ ఆఫీస్ కాదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల (KGBV). మరి ఇదేంటి అన్ని కాంగ్రెస్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నాయని అనుకుంటున్నారా. అది నాయకులు, ఆ పాఠశాల సిబ్బంది అలసత్వ�
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
Spot Admissions | హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో వివిధ తరగతుల ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్ఉమెన్గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీల�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య
మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
గురుకులాలు.. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తు చూపే విద్యాలయాలు. కానీ, నేడు గురుకులాలు విషాహారానికి కేరాఫ్ అడ్రస్గా, కల్తీ ఆహారం.. ఫుడ్ పాయిజన్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. విద్యార్థులక
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వసతుల కల్పనలో రాజీ పడవద్దు అని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నందున ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తరి రాము బుధవారం తెలిపారు.
తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు
వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, ప�