మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం (Heavy Rain)కురుస్తున్నది. మండల కేంద్రంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గూడూరు మండలానికి కేసముద్రం, నెక�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు (Fire Accident) అంటుకున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులను గుర్తించలేదంటూ కొంత మంది ఆశావాహులు అధికారులను శనివారం నిలదీశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చ�
రాష్ట్రంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఈ కాలేజీ ప్రారంభంకానుంది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరయ్యింది. బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో-65 విడుదల చేసింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసముద్రం మున్సిపాలిటీని కేసముద్రం టౌన్, విలేజ్, అమ�
SCR | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు 52 గం�
భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదుర�
ఇసుకలారీ డ్రైవర్పై ఇద్దరు కానిస్టేబుళ్లు దౌర్జన్యం చేశారు. కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో బట్టలూడదీసి దాడి చేశారు. కానిస్టేబుళ్లు దాడి చేస్తుండగా చెడ్డి మాత్రమే ఉన్న డ్రైవర్ ఫొటో వైరల్ �
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ సమీపంలోని అడవిలో శనివారం రాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. కాట్రపల్లి గ్రామం నుంచి నెక్కొండ నాగారం వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న ఫారెస్టు భూమిలో అధికారులు క
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.