వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�
ఆపరేషన్ కగార్ను కేం ద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కోరారు. కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఊరూవాడ గులాబీజెండా రెపరెపలాడింది. ఆదివారం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు తమ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేశారు.బీఆర్ఎస్ నేతలు తెలంగాణ �
మహా కుంభమేళాను తలపించేలా లక్షలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్కతుర్తి సభకు తరలివెళ్లడంపై ఖమ్మంలోనూ చర్చనీయాంశమైంది. ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడుతారోనంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచే ఖమ్మం జిల్ల�
మెతుకుసీమ ఆదివారం గులాబీమయంగా మారింది. ఊరూవాడ గులాబీజెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని నాయకులు ఉదయయే పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై యుద్ధభేరి మోగించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు, రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని, వైఫల్యాలను ఎండగట�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో జెండా పండుగను నిర్వహించారు. ఈ స�
ఎల్కతుర్తిలో ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన అధినేత కేసీఆర్ తిరుగు ప్రయాణంలో రాత్రి రోడ్డు మార్గంలో బస్సులో ప్రయాణించారు. రాత్రి జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండల కేంద్రం మీదుగా నర్మెట్�
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, 25వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది.
ఓరుగల్లు అంటేనే ఒక చరిత్ర అని, తెలంగాణ ఉద్యమానికి అది పురిటిగడ్డ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో సభా వేదికపై నుంచి ఆయన స్
వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. ముందుగా ఊరూరా గులాబీ జెండాను ఆవిష్కరించి, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది. కరీంనగర్ జిల్లా నుంచి వేల మంది వెళ్లగా, ఏ దారి చూస�
ఊరూవాడ ఒక్కటై ఎల్కతుర్తికి తొవ్వపట్టింది. బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ కోసం జట్టు కట్టి పోరుగల్లుకు పోటెత్తింది. ఉద్యమ సమయంలో కదంతొక్కిన విధంగా గులాబీ జెండాలు పట్టి.. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ
వరంగల్ సభలో కేసీఆర్ చేసే దిశానిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు వేచి చూస్తున్నారని, ఈ సభ చారిత్రాత్మకంగా నిలువబోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎ�