ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తినీ ఆపం నీళ్లు ఉన్నంత వరకూ విద్యుదుత్పత్తి.. ఆపాలనే అధికారం కేఆర్ఎంబీకి లేదు తెలంగాణకు విద్యుత్తు ప్రాణావసరం కేంద్ర ‘క్లీన్ ఎనర్జీ’ మేరకే జల విద్యుత్తు స్నేహపూర్వక అవగా�
ఏడేండ్లలో మారిన ముఖచిత్రం నాడు కరువుతో అల్లాడిన నేల..నేడు కాళేశ్వరంతో జలవిప్లవం కోనసీమను తలపిస్తున్న మాగాణం నేత కార్మికులకు ఆర్థిక స్థిరత్వం రేపు సిరిసిల్లకు సీఎం కేసీఆర్ రాక సమీకృత కలెక్టరేట్, పలు అ�
రాష్ట్ర అవతరణ తొలినాళ్ల నుంచీ తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగానే నేటి నుంచి ఈనెల పదో తేదీ వరకు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో పచ్చదనం-పారిశ�
‘ స్వాతంత్య్రానంతరం ఈ 70 ఏండ్లకాలంలో దళితులు అంటే దేశంలోని అన్ని వర్గాలు ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చెందారంటూ ప్రచారంలో పెట్టారు… మాటలతో మోత మోగించారు ఈ దేశంలో దళితులు తప్ప ఇంకెవరూ లేరా వారికోసమే ఈ ప్రభ�
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడత తెలంగాణకు హరితహారం పది రోజులపాటు కార్యక్రమాలు.. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు ప్రజలంతా పాల్గొనండి: మంత్రి ఎర్రబెల్లి ఒకేరోజు.. మ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత కానుక ఇద్దాం: టీజీవో, టీఎన్జీవో హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న 9 లక్షల పైచిలుకు ఉద్యోగులు, పెన్షనర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హరితకానుక అందించబో�
మద్దతు ప్రకటించిన అర్చక, ఉద్యోగ జేఏసీహైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అర్చకులు, దేవాదాయశాఖ ఉద్యోగులపై ఉందని రాష్ట్ర అర్చక సమా�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొ�
‘శోమ’ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్కు హిమాన్షు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనుమడు, మంత్రి కే తారకరా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగ�
తీరొక్క పథకాలతో తెలంగాణ చేయూత ఏడేండ్లలో దళితుల కోసం 55 వేల కోట్ల వ్యయం ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అడుగులు ప్రత్యేక అభివృద్ధి పథకంతో నిధుల వరద ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ దళిత సమాజం స్వరాష్ట్రంలో దళిత బాంధ�
దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�