అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బట్టేబాజ్ కాంగ్రెస్.. 60 రోజుల్లోనే రైతాంగానికి 4 మోసాలు చేసి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసాల�
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నృసింహ గ�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిప�
కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన �
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
నీళ్లు, నిధులు, నియామకాల కోసం బీఆర్ఎస్ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు పేగులు తేగేదాకా కొట్లాడుతాం. పోలీసులు యాక్టులు, సంకెళ్లు, నిర్బంధాలు మాకు కొత్తేమి కాదు.
మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన యువ రచయిత, భారత జాగృతి కామారెడ్డి జిల్లా సాహిత్య విభాగం కో -కన్వీనర్ కళ్లెం నవీన్ రెడ్డి రాసిన ‘యోధ’ కవితా సంపుటిని మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ �
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన.
ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవికి వన్నె తేవాలనుకుంటారు. అలా సందర్భానుసారం మారి, పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాళ్లు చాలామంది ఉన్నారు.
Constable jobs | కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మం ది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సా�
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజ�
0 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని, ఓట్ల కోసమే సభ నిర�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.