కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలోని బహుజనుల అస్తిత్వం కోసం ఆర్ఎస్పీ ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంతమేరకు ప్రభావం చూపింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలు మానుకొని, రాష్ట్రంలో కరువు పర్యటనలు చేయాలని, రైతులకు భరోసా కల్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదివారం ‘ఎక్స్' వేదికగా ప్రకటించారు.
బిడ్డకు తండ్రిని మించిన సంరక్షకుడు లేనట్టే, తెలంగాణ పిత కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు మించిన సంరక్షక పార్టీ లేదన్న చర్చలు మొలకెత్తినయి తెలంగాణలో. గత తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ �
ఉమ్మడి ఏపీలో నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దగా చేసింది. అందులోనూ పాలమూరును కరవుసీమగా మార్చిన ఘనత ఆ పార్టీదే. 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న హస్తం పా�
పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
Koppula Eshwar | నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో అధికారుల నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు.
KTR | నేను అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి లాగా తాను రాంగ్ రూట్లో రాలేదని, బరాబర్ తెలం�
BRS - BSP | తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.