Harish Rao | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్షీణతకు అసలు కారణాలను హరీశ్రావు వివరించారు.
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ వరంగల్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభ విజయవంతానికి సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశం సమరోత్సాహాన్ని ప్రదర్శించింది.
‘సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులుదీరి... ఎన్నికల రోడ్షో మాదిరిగా చేతులు ఊపుతూ.. మళ్లీ మీరే వస్తారు.. తప్పకుండా గెలువాలి అని ఆశీర్వదించారు. 15 నెలలు తిరుగకుండానే �
సూర్యాపేటలో జరుగనున్న జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నకిరేకల్ పట్టణంలోని బైపాస్ వద్ద పద్మానగర్ జంక్షన్లో నకిరేకల్ మాజీ ఎమ్మె�
పదివేల కోట్ల రూపాయలతో గజ్వేల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని, కేసీఆర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటే�
KTR | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మా
KTR | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నార
KTR | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అసూయ, ద్వేషం, ఆశ కారణమైనట్లు ఓ సింగర్ చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మూడింటి వల్లే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్
KTR | అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫినిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర వ�
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. 2001లో గులాబీ జెండా ఎగురవేసి ఒక్కడిగా బయల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెస�
Anganwadi teachers | ‘ఏరు దాటే దాకా ఓడమల్లన్న.. ఏరు దాటినంక బోడమల్లన్న’ అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నదనే విమ