‘బీజేపీకి పేదలంటే పట్టదు. వారి ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండరు. అంబానీ, అదానీలకు, శ్రీమంతులకు రూ.లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప.. పేదవారికి ఏమీ చేయరు
ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్లో నిర్వహించిన రోడ్షోకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది.
‘మీరు పార్టీలోకి రాకముందే గులాబీ జెండా మోసినం. ఇగ తెలంగాణ వస్తది అని తెలిసి మీరు పార్టీల చేరిన్రు. కేసీఆర్ పుణ్యమా అని పదవులు అనుభవించున్రు. ఇప్పుడు అధికారంలో లేదని వెళ్లిపోయిన్రు. అధికారం కోసం మేము గుల�
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో, ఏమి జరుగుతుందో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్
కరీంనగర్ మరోసారి కదనభేరి మోగించింది. గులాబీ దళపతి కేసీఆర్కు మొదటి నుంచి అండగా నిలిచిన ఉద్యమ గడ్డ మరోసారి కదం తొక్కింది. అశేష జనం తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగ
KCR | అతిగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మీరు అతిగా ప్రవరిస్తున్నారని తెల�
KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్సభ �
KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్
KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అ�
KCR | అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే
KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు