తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎలతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిలిచిపోతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్�
BRS | వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తమ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కోసం కందనూలు కదిలివచ్చింది. కల్వకుర్తిని సాకారం చేసి బీళ్లను పచ్చని మాగాణం చేసిన కృషీవలుడికి నీరాజనం పలికింది. దశాబ్దాల ఆర్తిని, �
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు మంగళవారం గులాబీ దళపతి, అపర భగీరథుడు కేసీఆర్ అందోల్ గడ్డపై కాలుపెట్టను�
ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో శిక్ష తప్పదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్�
KCR Public Meeting | రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప�
KCR Public Meeting | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్లోని ఎ�
అడుగడుగునా గండాలు, జటిలమైన పోరాటాలు ఆయనకు కొత్తకాదు. సంకటం ఎదురైనప్పుడు వెనుదిరగడం ఆయన చరిత్రలోనే లేదు. మునుముందుకు సాగిపోయి ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఘనత తనది.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ నాగర్కర్నూల్ జిల్
నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని, కృష్ణానది జలాలపై ప్రశ్నించే గొంతుక అవుద�
KCR Public Meeting | ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఒక దండి యాత్ర భారత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికింది. ఒక మహాసభ లక్షల మందిని ఏకం చేసింది. కోట్ల మందిని ఆశయ సాధనలో నడిపించింది. తెలంగాణ కలను సాకారం �