నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లి�
కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని, కృష్ణానది జలాలపై ప్రశ్నించే గొంతుక అవుద�
KCR Public Meeting | ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఒక దండి యాత్ర భారత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికింది. ఒక మహాసభ లక్షల మందిని ఏకం చేసింది. కోట్ల మందిని ఆశయ సాధనలో నడిపించింది. తెలంగాణ కలను సాకారం �
CM KCR | సీఎం కేసీఆర్ పాల్గొన్న నర్సాపూర్ సభలో తుపాకీ బుల్లెట్లతో దొరికిన నిందితుడు అస్లాంపై అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్టు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ శుక్రవారం తెలిపారు. అతని వద్ద నుంచి రెండు తుపాక�
CM KCR Public Meeting | బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో ఉంట
సీఎం కేసీఆర్కు మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి మెదక్ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రికి గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వేలాద�
CM KCR | గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు �