ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్ల�
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల�
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాస�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లప ల్లి మండలం బద్దేనపల్లి - కేసీఆర్ నగర్ రహదారిలో ఇరువైపుల ఏర్పాటు చేసిన క్రాష్ బారియార్స్ (Road Crash Barriers) ఊడి పోతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (KCR Nagar) పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి, లబ్ధిదారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్నగర్కు చెందిన గోవింది సదానందం (38) నేత కార్మికుడి గా పని చేస్తున్నాడు.
Minister Srinivas Goud | దయచేసి చెప్తున్నాం..మా కాలనీకి బీఆర్ఎస్ పార్టీ తప్పా మరే పార్టీ నేతలు రావద్దని, ఇక్కడ వేరే పార్టీకి చోటే లేదని.. తామంతా కారు గుర్తుకే ఓటేస్తామని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ నగర్ (డబుల్ �
‘గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు.. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో ‘నమస
సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటి
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో
Siddipeta | సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్లో మూడో విడుతలో భాగంగా మరో 360 డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆర్థిక మంత్రి హరీశ్రావు లబ్దిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ ల�