రాయపోల్, నవంబర్ 7: సద్దిమూట కట్టుకుని, పొట్టకూటి కోసం కూలీ బాట పట్టిన ఆ మహిళలను లారీ రూ పంలో మృత్యువు కబళించింది. రోజు మాదిరిగానే ఇల్లు దాటి, ఊరి శివారు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టు
Kavitha | చిన్న వయసులోనే సైకిల్, బైక్ నడపడం నేర్చుకున్నది కవిత. బాల్యం నుంచీ ఆమెకు వాహనాలంటే ఇష్టం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ ఆమె స్వగ్రామం. అమ్మానాన్నలు మేదరి పనిచేస్తారు. రోజంతా
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నాడు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల జీవితాలను మార్చితే.. మార్చి 9న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉద్యోగార్థుల జీవితాలను మార్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్�
మహిళా సాధికారత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం అంగన్వాడీలు, ఆశావర్కర్లతో కవిత ముచ్చట హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లను తన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో చేసిన వ్యా�
నగరంలో అడుగడుగునా అడ్డుకుంటాం రాష్ట్రంపై ఆది నుంచి కేంద్రం వివక్ష ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో బీజేపీ దళితబంధు ప్రకటించాలి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్ల
త్వరలోనే వాటర్వర్క్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 25 : సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఎమ్మెల�
హైదరాబాద్ : సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభన సంతర�
అభ్యర్థుల ఎన్నిక ఇక లాంఛనమే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెట్పల్లి/మోర్తాడ్, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎమ్�