రెండోసారి ఘన విజయంహైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని స్కౌట్స్ అండ్ గైడ్స
హైదరాబాద్ : ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు. వివిధ కారణాల వల్ల దివ్యా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ టోర్నమెంట్లో అజయ్ భారతి, దీపక్, ప్రసాద్రావు, చాముండేశ్వరీనాథ్ విజేతలుగా నిలిచారు. టీ-స్పోర్ట్స్, టీగోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్
శంకర్పల్లి రూరల్: క్రీడల్లో గుర్రపు స్వారీ భిన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామ శివారులో నాజర్ పోలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ష
హాజరుకానున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎన్నికలు జరిగే ఆరు జిల్లాల టీఆర్ఎస్వీ ముఖ్యనాయకుల సమావేశాన్ని తెలంగాణభవన్లో శనివారం ఉద యం 10 గంటలకు నిర్వహిస్తున్నామని టీఆ�
-ఎమ్మెల్సీ కవితకు ఉర్దూ టీచర్స్,-సెర్ప్ ఉద్యోగుల జేఏసీ మద్దతు లేఖలు అందజేత హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. అన్న�