ఫలించిన తెలంగాణ గల్ఫ్ జాక్ పోరాటం సర్క్యులర్ల రద్దుకు అంగీకరించిన కేంద్రం వలస కార్మికుల్లో వెల్లివిరుస్తున్న సంతోషం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గల్�
కుటుంబంలో ఇద్దరు ఒకేసారి కరోనాతో మరణించడంతో కవితను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అటు కొడుకు మరణం మరిచిపోకముందే భర్త కూడా దూరం కావడంతో కవిత ఒంటరి అయిపోయారు.
ఎమ్మెల్సీ కవితపై ఈటలవి అసత్య వ్యాఖ్యలు ఆమె వల్లే విద్యుత్తు కార్మికుల జీవితాల్లో వెలుగు నాడు, నేడు, రేపు కవితనే మా గౌరవ అధ్యక్షురాలు స్పష్టంచేసిన టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ ఖైరతాబాద్, �
ఏపీ బాలికకు ఆపరేషన్ చేయించిన ఎమ్మెల్సీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావట�
మెరుగైన చికిత్సకు ఏర్పాట్లునిమ్స్లో చేర్పించాలని సూచన కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలికి ఇన్ఫెక్షన్తో కదల్లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన అశో�
రెండోసారి ఘన విజయంహైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని స్కౌట్స్ అండ్ గైడ్స
హైదరాబాద్ : ఆపన్నులను అందుకోవడంలో ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విధివంచితులై దివ్యాంగులుగా మారిన ముగ్గురు యువకులకు చేయూతనిచ్చారు. వివిధ కారణాల వల్ల దివ్యా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ టోర్నమెంట్లో అజయ్ భారతి, దీపక్, ప్రసాద్రావు, చాముండేశ్వరీనాథ్ విజేతలుగా నిలిచారు. టీ-స్పోర్ట్స్, టీగోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్