సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్�
విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం కట్టంగూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయిటిపాములలో అమరుడు చౌగోని నాగరాజు విగ్రహానికి పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాల�
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులక
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
సీపీఆర్ (కార్డియా పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్
సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూప్ర్వైజర్ ఎస్.పద్మావతి అన్నారు. కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహిం�
నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిమ్మ సాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు పురుగు �
రైతులు పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా ర�
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కస్తూరి ఫౌండేషన్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.