నల్లగొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల సామగ్ర
కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ది నాగమణి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాదగోని సుజాతతో పాటు వార్డు సభ్�
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ఎంజేఎఫ్ జిఈటి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని గ�
ఎమ్మెల్యే వేముల వీరేశం నియంతలా వ్యవహరిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నట్�
టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కమిటీని బుధవారం కట్టంగూర్లో జరిగిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుట్ట రాములు, ప్రధాన కార్యద�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ బూరుగు శారదారాణి, ఎన్జీఓ ఆశ్రిత అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధ్వర్యంలో..
ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కట్టంగూర్ మండల గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వుఅన్న�
రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పెంచి ధానాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని..
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్థం 4 సైకిళ్లను, 70 బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు.
కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో..