నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బ
Road accident | విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోవత్స సందర్భంగా ఉన్న
కట్టంగూర్ ఎంపీడీఓగా జి.అంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కట్టంగూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి
కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ న్యాయవాది శేరి చత్రపతి అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో మండల
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు.
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్�
వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమే�
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలి�
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించ�
కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న యువకుడు గురువారం తెల్లవారుజామున కట్టంగూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. �
కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షులుగా బి.రమేశ్ సోమవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. కట్టంగూర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న చింతమల్ల చలపతి సాధారణ బదిలీలో భాగంగా కేతేపల్లికి బదిలీ కాగా ఆయన
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన �