ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు.
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్�
వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమే�
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలి�
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించ�
కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న యువకుడు గురువారం తెల్లవారుజామున కట్టంగూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. �
కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షులుగా బి.రమేశ్ సోమవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. కట్టంగూర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న చింతమల్ల చలపతి సాధారణ బదిలీలో భాగంగా కేతేపల్లికి బదిలీ కాగా ఆయన
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన �
ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆలస్యం జరకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక
ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సం
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగ
మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శ�
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బుధవారం గ్రామంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అందులో..
లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు �