ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి డిమాండ్ చేశారు. శనివారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్లలో ధాన్యం కొనుగో
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయ�
వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మండల కేంద్రంలో గామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శన�
కట్టంగూర్ మండలంలోని మునుకుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర�
ఈ నెల 22న శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా 11వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ మండలం ఈ�
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. భిక్షం మరణానంతరం ఆయన కుటుంబీకులు విషాదం దిగమింగుకుని నేత్ర దానానికి మ�
వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్, కురుమర్తి గ్రామాల్�
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడె, పిట్టంపల్లి, భాస్కర్లబాయి, గ్రామంలో..
Kattangur | గత సంవత్సరం కాలంగా వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళకు గురయ్యారు. వివిధ కారణాలతో ఒక తరువాత మరొకరు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు కోల్పోవడం ఆ ఊరిని కుదిపేసింది.
కట్టంగూర్ మాజీ సర్పంచ్, దివంగత కావుగంటి సోమన్న వర్ధంతిని మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయ అవరణలో ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు
నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం వరకు విస్తరించిన ఆసిఫ్నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరార
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని బొల్లెపల్లి, మల్లారం, కల్మెర, మునుకుంటకల, ఈదులూరు, వందనప�
కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధంగా అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో పనులను కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్ చేశారు, సోమవారం కట్టంగూర్ మండ