కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎం.రక్షర. ఏ.చైత్రిక, ఏ.హారిక నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు..
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుక
వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్
రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామ శివారులో 65 జాతీయ రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కట్టంగూర్ మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన కమిటీని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాష్ రావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పామనగుండ్ల ప�
మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబ స్థితి మెరుగు పడుతుందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేశ్ అన్నారు. మంగళవారం గ్రామంలో మదర్ థెరిసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో..
చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని లీగల్ సర్వీసెస్ కమిటీ ఎక్స్ ఆఫీషియా చైర్మన్, జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన..
గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు మాట్లాడుత
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్
గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళన విడనాడాలని తెలంగాణ మెమొరీ ప్రెసిడెంట్, సైకాలజిస్ట్ డాక్టర్ జి. చంద్రకళ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రగతికి మార్గదర్శి-వ్యక్�
సామాజిక సేవతో పాటు వ్యవసాయ రంగాల్లో చేస్తున్న విశేష సేవలకు గానూ నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శ్రేష్ఠ ఆగ్రో ఫెర్టిలైజర్ యజమాని బిల్లిపల్లి నరేందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది.
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీ ఏడమ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో..
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్న సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో అందిరి ప్రశంసలు అందుకుంటున్నారు. కట్టంగూర్ గ్రామ శివా�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన �