ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన �
ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆలస్యం జరకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక
ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సం
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగ
మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శ�
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బుధవారం గ్రామంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అందులో..
లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు �
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి తరాల బలరాములు �
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కే�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి డిమాండ్ చేశారు. శనివారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్లలో ధాన్యం కొనుగో
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయ�
వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మండల కేంద్రంలో గామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శన�