కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం ఆంజనేయ స్వామికి వడమాల..
కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నీటి నిల్వ పనులను గురువారం జలసంచై-–జల భగీరధ ఇంపాక్ట్ స్టడీ బృందం సభ్యులు పరీశీలించారు. బృందం సభ్యులు నవనీత, రాచీగార్ల్, ప్రతీప్ కోరే డే కట్టంగూర్, ఈదులూరు, క�
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కట్టంగూర్ సర్పంచ్ శ్యామల తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశా�
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో..
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద
కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని సంఘబంధం-2లో శ్రీనిధి నిధులు, ఐకేపీ కేంద్రాల కమీషన్ లావాదేవీలపై శనివారం డీఆర్ డీఏ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని సంఘ బంధం-2లో..
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు..
విద్యా రంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుసుస్తున్నారని కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనం�
స్వాతంత్ర్య సమరయోధుడు గోదల పద్మారెడ్డి(పద్మన్న) 34వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు..
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎం.రక్షర. ఏ.చైత్రిక, ఏ.హారిక నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు..
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుక
వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్
రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామ శివారులో 65 జాతీయ రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..