దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. కట్టంగూర్ మండలానికి చెందిన 12 మంది మండల, ఐదుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బుధవారం ఎంపీడీఓ కార్యాలయ �
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కట్టంగూర్లో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ అన్నారు. సోమవారం రాత్రి కట్టంగూర్ లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి భో�
కట్టంగూర్ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాలలో ఏప్రిల్ 2025లో కేవలం ఒక ఉపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాగైనా బ్రతికించాలనే సంకల్పంతో ఉ�
వర్షాకాలంలో గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్ అన్నారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రా�
రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని, రేయి పగలు అన్న తేడా లేకుండా ఎండ వానను లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం రోజూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ట్టంగూర్ పీఏసీఎస్ కు బ�
విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. ఎస్ జీఎఫ్ మండల స్థాయి అండర్ 14–17 విభాగాల బాలికల కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడా పోటీలను బుధవారం క�
గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, పెంజర్ల సైదులు అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం పార�
జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను �