Kasi Majili Kathalu Episode 42 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పుడు.. ఎగిరే జింక సాయంతో అనేక దేశాలు తిరిగేవాడు. అలా తిరుగుతున్నప్పుడే మనోరమతో రసరమ్యమైన ప్రేమకథ నడిపాడు.
అనుమకొండలో ఉంటున్న ద్వీపరాజ్య రాకుమారుడు జాయపకు తన తల్లి నలతగా ఉన్నారని తెలిసింది. తల్లి రూపాన్ని తలచుకొంటూ రోదించాడు. కదిలిపోయిన సుబుద్ధి.. వర్తక బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేస్తానని చెప్పాడ�
“అనూ.. అనూ! పిలుస్తుంటే పలకవేం!? ఏంటా పరధ్యానం? ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటావ్! ఆఫీస్కు వెళ్తున్నా.. తలుపేసుకో!” అంటూ లంచ్బాక్స్ తీసుకుని హడావుడిగా వెళ్లిపోయాడు హర్ష.
Children Stories | మొదటి దొంగతనమని దొంగసామాను కట్టుకునెతందుకు కొత్త దోతి కొనుక్కున్నడు. దేవునికి దండం బెట్టుకుని దొంగతనానికి బైలెల్లిండు. ఆనాడు పున్నం.. కొత్త దొంగ గద. ఆనికి తేడా తెల్వలేదు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండ చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఒకనాడు మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు. మాటల మధ్యలో తన తల్లి కొంచెం నలతగా ఉన్నారనీ, తనను తలచుకుంటూ దుఃఖితులవుతున్నారనీ తెల�
Kasi Majili Kathalu Episode 39 ( కాశీ మజిలీ కథలు ) | మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించిన కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన గొప్ప గ్రంథాల్లో కాశీమజిలీ కథలు ముఖ్
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు.
ఒకసారి ఆలోచించు కీర్తి! ఇంకో పది రోజుల్లో శ్రీజకు ఐదేళ్లు నిండుతాయి. ఇంకా ఆలస్యం చెయ్యకు. దానికి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే ఆడుకుంటుంది కదా! పెద్దయ్యాక కష్టసుఖాల్లో తోడబుట్టిన వాళ్లు తోడుగా ఉంటారు”.. ఇ�