Children Stories | “రా తోడేలు మామ! నువ్వు బరాబరి టైముకచ్చినవు, జరంత సేపట్ల మొగులు మీదవడ్తదంట. ఈ బండవెట్టి ఆపుతున్న. నువ్వు జరంత సేపు దీన్నిట్ల వట్టుకుంటె నేను ఇంకో బండ దెత్త” అన్నది.
Kasi Majili Kathalu Episode 30 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. మధిర సుబ్బన్న దీక్షితులు ఈ కథలను పన్నెండు సంపుటాలుగా వెలువరించారు.
Kasi Majili Kathalu Episode 29 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : జగన్నాథపురంలో పూలమాలలు అల్లుకునే రుచికుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. తాను మాయం కావడానికి వెనుక గల కథను తన ప్రేయసులిద్దరికీ వివరిస్తున్నాడు.
ద్వీప రాజ్య రాకుమార్తెలు నారాంబ, పేరాంబ బందీలుగా అనుమకొండకు పయనమయ్యారు. వెంటే వారి తమ్ముడు జాయప కూడా పల్లకిలోకి ఎక్కాడు. దారిలో తన అసమాన ప్రతిభతో అందరి మన్ననలూ పొందాడు.
వాడికీ, నాకూ చుట్టరికం ఏమీ లేదు. కానీ.. చలపతి నన్ను ‘బాబాయ్' అని పిలుస్తాడు. ఆ పిలుపులోని మాధుర్యమో ఏమో.. నేను ఎప్పుడూ వాడిని అలా పిలవొద్దని చెప్పక పోవడం ఒక కారణమైతే, వాడు నన్ను ‘అరే! ఒరే! ప్రసాదూ!’
Kasi Majili Kathalu Episode 27 ( కాశీ మజిలీ కథలు ) | చంద్రలేఖ త్రిగర్త దేశానికి మంత్రి అయింది. తిలోత్తమ అనే రాజకుమారి శివభక్తురాలైంది. చివరికి మిత్రునితోసహా త్రిగర్తకు వచ్చిన రుచికుడు, తన చరిత్రను వారిద్దరికీ చెబుతున్నాడ�
Kasi Majili Kathalu Episode 26 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : తండ్రి కంట పడకుండా తననెక్కడైనా దాచిపెట్టమని చంద్రలేఖను వేడుకున్నాడు రుచికుడు. దాంతో ఆ వేశ్య అతడిని ఒక తోటలో దాచిపెట్టి తాళం వేసింది.
ఆఫీసులో తన హెడ్ రమణమూర్తి అనుమతి తీసుకోకుండానే చనిపోయాడు వినయ్ బాబు. ఆత్మ ఇంకా ఇల్లు దాటలేదు. దాదాపు అరగంటపాటు.. పడరాని పాట్లు పడ్డాక, తను చనిపోయానన్న నిర్ణయానికి వచ్చాడు.
Kasi Majili Kathalu Episode 25 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. ఆయన అప్పటికే శంకరవిజయం, పండితరాయల కథలవంటి అనేక కావ్యాలను రచించి లబ్ధప్రతిష్ఠులయ్యారు.
Kasi Majili Kathalu Episode 25 ( కాశీ మజిలీ కథలు ) | కాశీ యువరాణి విశాలాక్షి భర్త అయిన మదునుణ్ని, మలయాళ దేశంలో బందీగా ఉండగా కలుసుకున్నాడు ఇంద్రద్యుమ్న మహారాజు. మలయాళ రాజు సింహకేతుడు వారిని రక్షించాడు.
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | కాశీ యువరాణి విశాలాక్షి ఒక వెర్రివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజ్యం శత్రువుల పాలయ్యేసరికి, తప్పించుకుని పారిపోతూండగా, ఆమె భర్త గుర్రంపై నుంచి జారిపడ్డాడు.