కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన దండిక అనిల్ అనారోగ్యంతో ఇటివలే చెందాడు. కాగా సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన తోటి మిత్రులు శనివారం ఆర్థికసాయం అందించారు.
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Protest | జగిత్యాల జిల్లా కోరుట్ల-వేములవాడ రోడ్డుపై కథలాపూర్ మండలం తాండ్ర్యాల ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం తాండ్ర్యాల గ్రామ రైతులు ధర్నా చేశారు. సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహ�
Vemula Prashant Reddy | కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మార్కెఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ ఇటివలే మృతిచెందారు. కాగా లోక బాపురెడ్డిని మంగళవారం మా
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ర్ట మార్క్ఫెడ్మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్�
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను అక్కడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కథలాపూర్ పోలీసులకు తీసుకువచ్చారు. కోరుట్ల బీఆర్ఎస్ నేతలకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, గంగారెడ్డిలు కలిసి మద్�