నవరసాల్లో అద్భుతం ఒకటి. గారడి విద్య మనుషులను ఆ అద్భుతరసంలో ఓలలాడిస్తుంది. ఇంత అసామాన్య కళ నేర్చినవారు, ఎందుకు పేదరికంలో ఉంటారు. ప్రాణాంతకమైన విద్యను ప్రదర్శించి, ఎందుకు అడుక్కుంటారో తెలియక ఎంతోమంది జానప
నెమ్మదిగా కళ్లు తెరిచినాడు కువిందుడు. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. కొంచెం ప్రయత్నం మీద తనచుట్టూ పరికించి చూడగలిగినాడు. తాతా! కువిందు తాతా!” ఆత్మీయంగా పలకరించినాడు వామదేవుడు. వామదేవుని గుర్తించినాడు కువిం�
ఎవరు సుప్రీం? పార్లమెంటా? ప్రభుత్వమా? రాష్ట్రపతా? సుప్రీం కోర్టా? ‘ఎవరూ కాదు.. అందరికీ రాజ్యాంగమే సుప్రీం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అభిభాషణ. ‘అందరి విధ్యుక్త ధర్మాలను విశదపరిచేది, �
జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. �
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి