పిసినారికి గల ద్రవ్య మ నుసరించే నీడ వోలె నుండును; ఎండన్ ప్రసరించక నాప దది మ నసు నంటని జ్ఞానమటుల నయగుణ వినుమా! (పిసినారి వద్ద ఉండే ధనం నీడ వంటిది. అది పైనుండి బాధిస్తున్న ఎండ అనే లేమి నుండి ఎప్పుడూ కాపాడదు. అ�
ఒక కథ రాయాలంటే.. రచయిత తన శక్తియుక్తులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. సరైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. రాసే కథల్లో ప్రారంభ ముగింపులు ఆసక్తికరంగా మలచాలి. అలాంటి లక్షణాలున్న రచనలు చేయడంలో.. ఐతా చంద్రయ్య ప్రసి
పోటిసుడు. కండలు తిరిగిన శరీరంతో, కోర మీసంతో, కోడెనాగులా మిసమిసలాడే 20 ఏళ్ల నవ యువకుడు. కుసుమ శ్రేష్ఠి అంతఃపురంలోని జయసేనుని సేవకుడు. ఇప్పుడిప్పుడే అతనికి శరీరం మీద శ్రద్ధ పెరుగుతున్నది. అలసుద్దిని చూసినప్�
నవరసాల్లో అద్భుతం ఒకటి. గారడి విద్య మనుషులను ఆ అద్భుతరసంలో ఓలలాడిస్తుంది. ఇంత అసామాన్య కళ నేర్చినవారు, ఎందుకు పేదరికంలో ఉంటారు. ప్రాణాంతకమైన విద్యను ప్రదర్శించి, ఎందుకు అడుక్కుంటారో తెలియక ఎంతోమంది జానప
నెమ్మదిగా కళ్లు తెరిచినాడు కువిందుడు. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. కొంచెం ప్రయత్నం మీద తనచుట్టూ పరికించి చూడగలిగినాడు. తాతా! కువిందు తాతా!” ఆత్మీయంగా పలకరించినాడు వామదేవుడు. వామదేవుని గుర్తించినాడు కువిం�
ఎవరు సుప్రీం? పార్లమెంటా? ప్రభుత్వమా? రాష్ట్రపతా? సుప్రీం కోర్టా? ‘ఎవరూ కాదు.. అందరికీ రాజ్యాంగమే సుప్రీం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అభిభాషణ. ‘అందరి విధ్యుక్త ధర్మాలను విశదపరిచేది, �