ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.
రాజనగరిలో చక్రవర్తి బంధువులు, జ్ఞాతులు.. ఎందరో ఉన్నారు. వారంతా నారాంబను, జాయపుణ్ని కలవడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇటు నారాంబ కూడా తనకు దక్కిన మహారాణి హోదాను అపురూపంగా భావిస్తూ.. అందరినీ కలుపుకొని పోతున్న
తమిళజం పాలకుడు చోళరాజు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి తెలిసింది. దాంతో ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట
ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతాపెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు.జాయప నేతృత్వంలో..
పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతు
జాయప విషయంలో చౌండ పరిస్థితి చిత్రమైనది. తన ఇంటికి వచ్చిన జాయపను పొమ్మనలేడు. ఉంచుకోనూ లేడు. కానీ, అతనికి ఏదైనా అపాయం జరిగితే.. అది పెద్ద విషయమై చౌండ తలకు చుట్టుకుంటుంది.