‘మిస్టర్ రుద్ర.. మీరు అనుకొన్నట్టు ఈ ఇద్దరినీ ఎవరూ ప్రత్యక్షంగా చంపలేదు’ అన్న డాక్టర్ మాటలతో రుద్ర
ఆశ్చర్యంగా చూశాడు. ‘అర్థంకాలేదు అనుకొంటా.. సృజన్ బాడీని డీప్గా ఎగ్జామిన్ చేశాం. నిరాటంకంగా ఆహారాన్�
మన తిక్క శంకరయ్య ఒకపారి పొరుగూరికి వోయిండు. ఆడ ఆ ఊరి పటేలు ఇంట్ల లగ్గమైతంది. ఈడు కూడా సుట్టాలతోని తాగుకుంట, తినుకుంట మస్తు కుషీగున్నడు. అచ్చినోళ్లందరికీ ఒగలకొగలకు మాటలు గలిశినయి. అంతట్లకే మానోడు లేసి.. “నే�
తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
సాధారణ పౌరుడిగా వెలనాడు వీధుల్లో సంచరిస్తున్నాడు జాయపుడు. తన రాజ్యంలోని ప్రముఖ దేవాలయాల వద్దే కాదు, అతిచిన్న గ్రామాలలో కూడా ఏదో ఒక నృత్త ప్రదర్శన జరుగుతుండటం జాయపుణ్ని ఆనందపరచింది.
ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.