తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
సాధారణ పౌరుడిగా వెలనాడు వీధుల్లో సంచరిస్తున్నాడు జాయపుడు. తన రాజ్యంలోని ప్రముఖ దేవాలయాల వద్దే కాదు, అతిచిన్న గ్రామాలలో కూడా ఏదో ఒక నృత్త ప్రదర్శన జరుగుతుండటం జాయపుణ్ని ఆనందపరచింది.
ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.
రాజనగరిలో చక్రవర్తి బంధువులు, జ్ఞాతులు.. ఎందరో ఉన్నారు. వారంతా నారాంబను, జాయపుణ్ని కలవడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇటు నారాంబ కూడా తనకు దక్కిన మహారాణి హోదాను అపురూపంగా భావిస్తూ.. అందరినీ కలుపుకొని పోతున్న
తమిళజం పాలకుడు చోళరాజు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి తెలిసింది. దాంతో ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట