జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. �
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి
జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకన�
ఉదయం ఉప్మా తింటూ.. టీవీ చూస్తున్నది కోమలి. తనకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. ఓ పిజ్జా సెంటర్లో పనిచేస్తూ చిన్న గదిలో ఒంటరిగా అద్దెకు ఉంటున్నది. పిజ్జా సెంటర్కు వచ్చే కొందరిని చూసినప్పుడల్లా.. వారిలా పోష్ లైఫ
“ఈరోజువంట చాలా బాగుంది. నువ్వే చేశావా?” అన్నాడు ప్రకాశ్.
“నేను చెయ్యలేదు. కొత్త వంట మనిషి దొరికింది. నెమ్మదస్తురాలు. వంట బాగా చేస్తుంది. శుచి, శుభ్రత కూడా ఉన్నాయి. బతికి చెడ్డ మనిషిలా ఉంది” అంది సుమిత్ర.
పంచముడైన వీరాయకు క్రూరమైన శిక్షను అమలు చేయడం.. రాజధానిలో సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన గణపతిదేవుడు.. తీవ్ర సంఘర్షణకు లోనయ్యాడు. మురారి చేసిన తప్పును ప్రజలకు వివరించమనీ, తన మాటగా క్షమించమని చెప్పమన్న�