State level competitions | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ. అనూష , బి. శిరీష రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
Save Land | ఏజన్సీ గ్రామంలో ఆక్రమణకు గురైన జీసీసీ భవనంతో పాటు ప్రభుత్వం భూమిని కాపాడాలని ( Save Land ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ , ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు
ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా, ఓ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామ�
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Kumar Deepak) కాసేపు టీచర్గా మారారు. జిల్లాలోని కాసిపేట మండలం కోనూర్, తాటిగూడ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ స్థానిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మా
మంచిర్యాల జిల్లా (Mancherial) కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ రైతు మృతిచెందారు. కాసిపేట మంటంలోని కోనూర్లో అంకతి మల్లయ్య అనే వ్యక్తి కరెంటు షాక్తో �
ఏ మాత్రం అవగాహన లేని రంగం.. డబ్బులు సంపాదించాలనే ఆశ.. అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు ఆ యువకుడు.. చివరికి నష్టాలు రావడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక కుటుంబంతోపాటు ఆత్మహత్యకు పా
Mancherial | మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అప్పుల బాధతో ఓ కుటుంబం పరుగుల మందు తాగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెల�