Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు వైసీపీ తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి నారా ల�
Kasibugga Stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్�
Kasibugga | కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంల�
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. ఈ సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని �
Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరక
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యగా వ్యహరిస్తోందని అన్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులపై
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యుల
Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది.
Stampede | శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga) లోని వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy temple) లో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Naredra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశా�
Stampede | శ్రీకాకుళం (Srikakulam) కాశీబుగ్గ (Kasibugga) వేంకటేశ్వర స్వామి ఆలయం (Vekateswara Swamy temple) లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్