జమ్ము నగరంలో కశ్మీర్ పండిట్లకు చెందిన 12 దుకాణాలను జమ్ము డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి మందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక
జమ్ముకశ్మీరులోని షోపియాన్లో (Shopian) ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు.
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మో�
జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు.
కశ్మీరీ పండిట్ల భయం మళ్లీ నిజమైంది. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం, ఎల్జీ పట్టించుకోకపోవటంతో మరో పండిట్ ప్రాణం పోయింది. ఏటీఎం గార్డుగా పనిచేస్తున�
Kashmiri Pandit | కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు
కశ్మీర్ పండిట్ కుటుంబాలన్నీ వీడుతున్నప్పటికీ తాను ధైర్యంతో మరి కొన్ని రోజులు ఉండాలని భావించినట్లు డాలీ కుమారి చెప్పింది. అయితే తన సోదరుడి సూచనతో గ్రామంలోని తన సొంత ఇంటిని వీడుతున్నట్లు ఆమె తెలిపింది
ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దా�
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫ�
శ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని ప్రధాని మోదీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు బీజేపీ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పండిట్ల సంక్షేమం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తు
శ్రీనగర్: ఉగ్రవాదులు ఇటీవల జమ్ముకశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక కశ్మీర్ పండిట్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. షోపియాన్ జిల్లాల