Karthik reddy | సమాజంలోని ప్రతి కుటుంబానికి మహిళ వెలుగునిచ్చే జ్యోతి అని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి చెప్పారు.
Karthik Reddy | హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్�
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండ�
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నాయకులు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తు అభివృద్ధి జరగటం లేదని చెప్పడం విడ్డూరమని మాజీ వైస్ చైర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస విజయాలతో హైదరాబాద్ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్రెడ్డి మెయిన్ డ్రాకు దూసుకెళ్లాడు. దోహలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయి