ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కౌకుంట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాజ�
బహదూర్గూడ రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంగా గుంజుకోజూస్తున్నదని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ జర్నలిస్టులపై ఏపీ పోలీసుల ప్రతాపమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నేత పట్లొళ్ల కార్తీక్రెడ్డి మండిపడ్డారు. తన చానల్లో ప్రసారం చేసిన వీడియోలు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయనే సాకుతో జర్నలిస్
రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు వెచ్చించనున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల్లో అక్రమాలు, అవినీతి, చట్ట ఉల్లంఘనలు జరిగితే తాము విచారణ చేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తేల్చిచె�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసి అభివృద్ధి పనులను అడుగడునా అడ్డుకునేందుకు యత్నించారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక.. ‘కేసులు వేసి పనులను అడ్డుకోవడమేంటి? ప్రజాపతినిధిగ�
వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్ నియ�
Karthik reddy | సమాజంలోని ప్రతి కుటుంబానికి మహిళ వెలుగునిచ్చే జ్యోతి అని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి చెప్పారు.
Karthik Reddy | హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్�