Mirai | ‘హనుమాన్’తో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిరాయ్’ ద్వారా మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్ట�
‘హను-మాన్'తో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్హీరో మూవీ ‘మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సిన�
‘దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తున్నాను. ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేయడం నాకిష్టం. అందుకే డబ్బుకోసం కాకుండా నచ్చిన సినిమాలనే వెతుక్కుంటూ వెళ్లాను.
“హను-మాన్' హీరోగా నా బాధ్యత పెంచింది. అందుకే జాగ్రత్తగా కథను ఎంచుకొని ఈ సినిమా చేస్తున్నాను. ఇందులో నన్ను యోధుడిగా చూపించబోతున్నాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆరు నెలల ముందే సినిమా మొదలుపెట్టాం’ అని �
‘హను-మాన్'తో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు యువకథానాయకుడు తేజ సజ్జా. అతని తర్వాతి సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది.
ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా.. కచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఓ సినిమా ఉండేలా చూసుకుంటాడు రవితేజ. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’లో అద్భుతమైన పాత్ర చేసి సంక్రాంతి విజేతల్లో ఒకరిగా నిలిచిన రవితేజ..