కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరైందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు టీయూఎఫ్
Alair | ఆలేరు టౌన్, జూన్ 15 : శాంతియుత వాతావరణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురం గ్రామానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు వందపడకల దవాఖానను వెంటనే నిర్మించాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోన�
శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటారా లేక పనులను పూర్తి చేస్తారా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పాపట్ల నరహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాల్వప
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతులకు అందజేసిన రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 3వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాను నిర్వహిస్తు�
ఖబర్దార్ బీర్ల అయిలయ్య.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడూ, కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా? అంటూ ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు, కురుమ సంఘం రాష్ట�
అధికార పార్టీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య చేస్తున్న పోరాటం హర్షనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కర్రె వెంకటయ్యకు జిల్లా �
యాదగిరిగుట్ట పట్టణంలో దాతల సహకారంతో నిర్మించిన చండీశ్వర భవనం కురుమ కులస్తులదేనని, దాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు, మల్లాపూరం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య, మాజీ ఎంపీపీ �
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు జరిగే సన్నాహక సమావేశం గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువతీయువకులు హరిగోస పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కార్ వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వ�
‘ఏయ్ ఏమనుకుంటున్నవ్.. టంగ్ కంట్రోల్ చెయ్.. నేను ఆఫీసర్ను’ అంటూ యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్కుమార్.. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు.
ఏదైనా వ్యాపారం చేయాలంటే కేంద్ర, రాష్ట్రాలకు కట్టే జీఎస్టీ ట్యాక్స్ పాటు ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య (బీఐ) ట్యాక్స్ చెల్లించాల్సిదేనా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంక
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన మేన బావమరిది అని, అయినా ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రైతు ఎమ్మ బాలరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాతూ ‘నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను. ఆలేరు ఎమ్మ