కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది.
రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం, దానినే ఎన్నికలకు ఇంధనంగా మార్చుకోవడం బీజేపీ విధానమని మరో అధ్యయనం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఇది మితిమీరుతున్నట్టు అంతర్జాతీయ స్థాయి న
సంచలనాలకు కేంద్రబిందువైన సీఎం కేసీఆర్తో స్కా ములకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ నాయకు లా పోటీ పడేది ? ఈ మిలాకత్ లేని వ్యవహారంతో ములాకతు లు ఎలా సాధ్యమో మనకు అర్థం కానీ విషయం.
పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మ
కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�
Karnataka Elections | నాలుగేళ్ల కిందట బీజేపీకి మద్దతిచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన 8 మంది కాంగ్రెస్ రెబల్స్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట�
Karnataka CM | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ మొదలైంది. అయితే, కాంగ్రెస్ సాయంత్రం ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కన్నడ నాట ‘40 శాతం కమీషన్ బీజేపీ సర్కారుకు’ ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవినీతిని, మత రాజకీయాలను సహించేది లేదని తిరుగులేని తీర్పిచ్చారు. ప్రధాని మోదీ వాక్చాతుర్యం తమను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. శనివారం
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగుర వేసింది. 224 అసెంబ్లీ
స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది. మరో వ�
Yarramada Venkanna | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నుల�
కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై (CM Bommai) కేబినెట్లోని మంత్రులు (Ministers) ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు.