నాడు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా కన్నెత్తి చూడలేదు. గ్రామ సచివాలయాలు శిథిల, అద్దె భవనాల్లో కునారిల్లుతున్నా కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ప్�
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారమ్మ మండలానికి తరలివచ్చి యాసంగి సాగుకు భరోసా కల్పించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం 9 గంటలకు అధిక�
మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై వ్యక్తిగత దూషణలు చేసిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్
జలం ప్రాణికోటికి జీవనాధారమని, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్ర�
మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ప్ర�
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న టీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుడా చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణార�
నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జా�
కరీంనగర్ : దళితబంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
కరీంనగర్ : పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగామంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. మానకొండూరు నియ�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వరుసగా జరిగే కార్యక్రమాలు, సభల్లో మంత్రి పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్�