కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన ముష్క సదయ్య (45), రేణుక దంపతులు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. డాక్టర్ కావాలన్న బిడ్డ కోర్కెను తీర్చాలని, కొడుకును ప్రయోజకుడిని చేయాలన్న ఆశత
‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక �
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3
విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.
తెలుగు భాష ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో ‘శతక ప్రక్రియ’ చెప్పుకోదగినది. ఈ ప్రక్రియలో ఎంతోమంది కవులు ఇప్పటికే ఎన్నోరకాల రచనలు చేశారు. అందుకే, పద్య ప్రక్రియ నిత్య నూతనంగా ఇప్పటికీ వెలుగొందుతూనే ఉన్నది. పద్
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నది. నామినేషన్ల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభమవుతుంది. కరీంనగర్ కలెక్టరేట్లో నా�
దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి (జగిత్యాలరోడ్)లో విజేత సూపర్ మారెట్ను శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్మార్ట్సిటీ కరీంనగర్లో సూపర్ మార్కెట�
Jr NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్కు యూత్లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓ వైపు సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
పల్లి రైతులు మ రోసారి ఆందోళన బాటపట్టారు. మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం మహబూబ్నగర్లో ధర్నాకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఎంపికైన పైలట్ గ్రామాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క రైతు భరోసా మినహా ఏ పథకంలోనూ స్పష్టత లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేస�