Karimnagar News | మెట్పల్లి పట్టణంలోని చావిడ వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సైనిక ఫౌండేషన్ సభ్యుడైన బాస చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా పరీక్ష సామాగ్రిని శుక్రవారం అందజేశారు.
పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉపాధ్యాయులకు కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి.
ముందుగా అంగీకరించిన వారిలో కొంత మంది ఇప్పుడు వెనుకడుగు వేస్తుండడం.. మరికొంత మంది కొత్త
కండీషన్లను తెరపైకి తెస
చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజులుగా వణికిస్తున్నది. ఇటు పొగమంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం పది గంటల వరకూ పరుచుకున్నది. ఎక్కడ చూసినా తెరలు తెరలుగా దర్శనమిచ్చింది.
మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను అందరికీ తెలియజెప్పేలా ధర్మపురి నియోజకవర్గంలో ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారితో నేటి నుంచి నృత్యరూ
కాజీపేట్ - బల్లార్షా రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం జమ్మికుంట, పోత్కపల్లి, కొలనూర్, పెద్దపల్ల�
టీఆర్ఎస్ కోసం ప్రజలు సైనికుల్లా పని చేసేలా కార్యకర్తలు సిద్ధం చేయాలని.. ఇందుకోసం సర్కారు చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చ�