డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారులను ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
వానకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
రేపటి గ్రూప్-1 ప్రిలిమినరీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం నిర్వహించే ఈ ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాలుగు జిల్లాలో మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లను అందుబాటులోకి �
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు కూష్మాండ అవతారంలో దర్శన
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
ఐదో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.., శ్రీ లక్ష్మి నీ పూజలూ గౌరమ్మ.., చిత్తు చిత్తూల బొమ్మ..’ అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, జ�
కరీంనగర్ కళోత్సవాలకు వేళయింది.. బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజుల పాటు కనువిందు చేసే వేడుకలకు మరి కొద్ది గంటల్లో తెరలేవబోతున్నది.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కళల