ఎంతో మంది మేధావులను తయారు చేసిన స్కూల్ ఇది ‘మన ఊరు.. మన బడి’తో త్వరలోనే పూర్వ వైభవం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు స్కూళ్ల మనుగడకు సమష్టిగా కృషి చేయాలి రాష�
రాజన్న సిరిసిల్ల, జూన్ 14 (నమస్తే తెలంగాణ);రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం వెంక�
నేటి నుంచే ఉత్సవాలు 15వ తేదీ నుంచి శివాలయం,18 నుంచి రామాలయంలో వేడుకలు పాల్గొనున్న సీఎం కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు ముస్తాబాద్, జూన్ 14: ముస్తాబాద్ మండలం పోతుగల్ శివకేశవ ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాల�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన వివిధ పార్టీలకు చెందిన 100మంది టీఆర్ఎస్లో చేరిక ధర్మపురి, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రా రంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప
టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దుతాం మానేరు నదిలో బోట్ ఏర్పాటుకు కృషి చేస్తాం రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆలయంలో పూజలు బోయినపల్లి, జూన్ 14: బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ ఆలయా
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పారిశుధ్య పనుల పరిశీలన పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పేర్కొన్నారు. పల్లె ప్రగ
రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత యోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిన పల్లె ప్రగతి ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రామడుగు, జూన్ 14: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెదురుగట్టలో పల్లెప్రగతి పనుల పరిశీలన చొప్పదండి, జూన్ 14: సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో మ
నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కార్పొరేషన్, జూన్ 14: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ప్రజలకు పిలుపునిచ్చా�
ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూపు రాష్ట్రంలో ఎనిమిదేళ్లలోనే అద్భుతమైన ఫలితాలు కేసీఆర్కు సూసైడ్ స్కాడ్గా ఉంటా మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, జూన్ 13: దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, తెల�
ధర్మారం, జూన్ 13: సమైక్య పాలనలో రైతులు అనేక అవస్థలు పడగా నేడు వారి సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం