కరీంనగర్లో ఆరు కిలోమీటర్ల మేర పరుగు ఉత్సాహంగా పాల్గొన్న వెయ్యి మంది క్రీడాకారులు జెండా ఊపి రన్ను ప్రారంభించిన కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్రావు కరీం‘నగరం’లో ఒలింపిక్ రన్ ఉత్సాహంగా సాగింది. జిల
ఈ పథకం దేశానికే ఆదర్శం కేంద్రం ఎత్తేసిన స్కీంలను రాష్ట్రం కొనసాగిస్తున్నది సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా జమ్మికుంట బల్దియా పనితీరు బాగుంది రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ జమ్�
ప్రత్యేక టాస్ఫోర్స్ బృందం ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పోస్టర్ ఆవిష్కరణ కార్పొరేషన్, జూన్ 23: నగరంలో జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిష�
ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మండల సర్వ సభ్య సమావేశం గన్నేరువరం, జూన్ 23: హరితహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి గన్నేరువరం మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి పి�
ఫలించనున్న కళా సంఘాల ప్రతినిధుల ప్రయత్నం త్వరలో టెండర్ ప్రక్రియ కోల్సిటీ, జూన్ 23: కళా భవన్ నిర్మాణంలో కదలిక వచ్చింది. కొంత కాలంగా కళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నం ఫలించనున్నది. కళాభవన్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హుజూరాబాద్ పట్టణంలోదళితబంధు యూనిట్ల ప్రారంభం హుజూరాబాద్ టౌన్, జూన్ 23: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్ర
సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ రామడుగు, జూన్ 23: సబ్బండ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆలయాల నిర్మాణంలో రాష�
త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ తర్వాత రెండోది ఇక్కడే మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్లలో అగ్రికల్చర్ కాలేజీ 16 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవన సముదాయం మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరి�
ఎంపీ దామోదర్రావు విజ్ఞప్తితో జగిత్యాల కలెక్టర్ రవికి సీఎం కేసీఆర్ ఫోన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, చేపట్టాల్సిన పనులను గుర్తించాలని ఆదేశం వెంటనే గ్రామానికి కలెక్టర్.. 3గంటలకుపైగా పర్యట
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య జ్యోతినగర్, జూన్ 22: మానవ హక్కులపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అధికారు�
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవిశంకర్ బోయినపల్లి, జూన్ 22: మండలంలోని కోరెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సామ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నాడి అమిత్కుమార్
మంత్రి కొప్పుల ఈశ్వర్.. ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశం ధర్మపురి, జూన్ 22: అర్హులైన మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని మైనారిటీ నాయకులను మంత్రి ఈశ్వర్ ఆదేశించారు. ధర్మపురి ఎమ్మెల్