కార్పొరేషన్ : చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి కలెక్ట�
గన్నేరువరం, సెప్టెంబర్ 25: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని ఖాసీంపేట చౌరస్తాలో �
హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 25: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా శనివారం హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన వకుళాభరణం కృష్ణమోహన్రావుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని బీసీ
కార్పొరేషన్, సెప్టెంబర్ 25: నగరంలో చేపడుతున్న స్మార్ట్సిటీ పనుల్లో వేగంపెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శన�
హుజూరాబాద్ : హూజూరాబాద్లోని జమ్మికుంటలో శనివారం జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హూజూరాబాద్, చుట్టుపక�
ఇన్నాళ్లూ నీచంగా చూపి ఇప్పుడు మన మధ్యకు ఎలా వస్తరు బీసీలను నాశనం చేసేందుకే జాతీయ పార్టీలు పుట్టినయ్ బీజేపీ అధికారంలో ఉండి రాష్ర్టానికి చేసిందేం లేదు ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నం కేసీఆర్ సీఎం అయ్యా�
ఈటలకు గౌరవమిచ్చినా పట్టించుకోలే పథకాలను పరిగె అనడం భావ్యమేనా? అలాంటోళ్లు మనకు అవసరమా? అండగా ఉండే టీఆర్ఎస్ను గెలిపించండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సింగాపూర్లో 100 మంది యాదవులకు పార్టీలోకి ఆ�
ఆడబిడ్డలూ ఆలోచించండి మంచి మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు నిరుపేద బిడ్డలు తెలంగాణ మన ఆస్తి వారి కోసమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇవి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవ�
ఆలోచించండి.. మంచి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి దారిలోనా.. పన్నులేసే దారిలోనా..? ఎటు వెళ్తారో తేల్చుకోండి బీజేపీలో గెలిచినోళ్లతో అభివృద్ధి జరుగదు ఒక వ్యక్తి కోసం నష్టపోవద్దు ఎంపీగా గెలిచిన సంజయ్ ఏం చేస్తు�
ఒక్కసారి అవకాశం ఇవ్వండి కష్టమొస్తే ఆదుకుంటా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీతంపేట, గడ్డివానిపల్లిలో ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే సుంకెతో కలిసి విస్తృత ప్రచారం గడపగడప�
రూ.410 కోట్లతో ప్రాజెక్టు పనులు తుది దశలో రిటైనింగ్ వాల్స్ డిజైన్లు వారంలోగా డీపీఆర్కు కసరత్తు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కార్పొరేషన్, సెప్టెంబర్ 21: కరీంనగర్ను పర్యాటక కేంద్రం�