అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలుమేయర్ వై సునీల్రావుడ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజకార్పొరేషన్, డిసెంబర్ 21: నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతు
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఆర్బీఎస్ చొప్పదండి మండల కో-ఆర్డినేటర్కు నియామక పత్రం అందజేతచొప్పదండి, డిసెంబర్ 21: ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్గా వెదురుగట్ట గ్రామానికి చెందిన గుడిపాటి వెంకటరమణారెడ్డిని న
చొప్పదండి, రామడుగు, కరీంనగర్రూరల్ మండలాల్లో ఆరుతడి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలుచొప్పదండి, డిసెంబర్ 21: రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం �
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్అల్ఫోర్స్లో అట్టహాసంగా గణిత్ ఫెస్ట్హాజరైన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారధికమాన్చౌరస్తా, డిసెంబర్ 21: పోటీ పరీక్షల్లో విజయానికి గణితమే కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ గ�
ఓదెల, డిసెంబర్ 21: జిల్లాలో చలి వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. వారం రోజులు ఉమ్మడి జిల్లాలో 14 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు మంగళవారం ఒక్కసారిగా ప�
రైతు వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహజ్వాలఅన్నదాతలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనబీజేపీ సర్కారు నిర్లక్ష్యంపై ఊరూరా నిరసనకేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల శవయాత్రలు.. దహనాలుర్యాలీలు, రాస్తా�
సిరిసిల్ల హాస్పిటల్లో రూ.2.30 కోట్లతో ఏర్పాటుఅందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం24 గంటలు ఉచిత సేవలుగత జూలైలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజానీకం -సిరిసిల్ల టౌన్, డిసెంబర్�
కోల్సిటీ, డిసెంబర్ 20: కళా భవన్ నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకు కానుకగా ఇస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య 27వ వార్షికోత�
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళవాలీబాల్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు.
రామడుగు, డిసెంబర్ 20: ఎన్నారై తోట సత్యం సేవా దృక్పథం చాలా గొప్పదని తహసీల్దార్ కోమల్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడగా, మండలంలోని అన్ని గ్రామాలకు ఉపయోగపడేలా మూడు
హౌసింగ్బోర్డుకాలనీలో స్మార్ట్ సిటీ పనుల పరిశీలనలో మేయర్ సునీల్ రావుయాభై శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని వెల్లడికార్పొరేషన్, డిసెంబర్ 20: కరీంనగర్లో స్మార్ట్సిటీలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీని
రాంనగర్, డిసెంబర్ 20: శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్ సూచించారు. సోమవారం కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్లో