గంగాధర, మే 7: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతు�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పురవీధుల్లో జాగింగ్ డ్రెస్తో ఒకరు తెల్లవారుజామున పరుగులు పెడుతున్నారు. అతడి వెనుక మున్సిపల్ సిబ్బంది బైక్ల మీద వస్తున్నారు.
హుజూరాబాద్టౌన్, మే 7: ప్రభుత్వ రంగ ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన ఐదు, పదికిలోల కాంపోజిట్ సిలిండర్ల జారీకి ఆదేశాలు జారీ చేశారని ఐవోసీఎల్ రామగుండం విక్రయాధికారి అలోక్రెడ్డి, �
మాతృదినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్ చిన్న పిల్లల తల్లులకు నేడు ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో అవకాశం తెలంగాణచౌక్,మే 7: అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆర్టీసీ చిన్న పిల్లల తల�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొండన్నపల్లిలో ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ గంగాధర, మే 7: ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు పెద్దన్నలాగా నిలుస్తు న్న సీఎం కేసీఆర్ సారును మరువవద
కార్పొరేషన్, మే 7: స్మార్ట్సిటీ పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని బల్దియా సమావేశ మందిరంలో స్మార్ట్సిటీ పనుల పురోగతిపై శనివారం ఆయన ఇంజి�
స్వరాష్ట్రంలో సాగుకు ఫుల్ కరెంట్ నాటి సమైక్య పాలనలో చీకట్లు నేడు నిరంతరాయంగా వెలుగులు విజయవంతంగా ఉచిత విద్యుత్ సరఫరా ఉమ్మడి జిల్లా నుంచే ప్రయోగాత్మకంగా మొదలు కొత్తగా లక్షకుపైగా పంపుసెట్లు పండుగలా �
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 29 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7,98,500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది.
సెక్యూరిటీ గార్డు దొంగగా మారగా, పోలీసులు పథకం ప్రకారం పట్టుకుని నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను టూటౌన్ సీఐ టీ లక్ష్మీబాబు వివరించారు.
మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి నేరాల నియంత్రణలో భాగస్వాములవ్వాలని సీపీ సత్యనారాయణ పిలుపు నిచ్చారు.
సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. మండలంలో రెండు సింగిల్ విండోల పరిధిలో 22 కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.