సాకారం కానున్న హుస్నాబాద్ ప్రజల సాగునీటి కల రీడిజైనింగ్తో పెరిగిన కెపాసిటీ 1.141 నుంచి 8.3 టీఎంసీలకు పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం నెరవేరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్�
ఎనిమిదో రోజు పవర్డేలో భాగంగా ముమ్మరంగా విద్యుత్ పనులు పల్లె ప్రగతి కార్యక్రమం మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు శనివారం పవర్డేలో భాగంగా విద్యుత్ �
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో డాజిల్ అత్లీస్యూర్ షోరూం ప్రారంభం సందడి చేసిన సినీ హీరోయిన్ శ్రద్ధాదాస్ విద్యానగర్, జూన్ 11: కరీంనగర్లో కార్పొరేట్ కంపెనీలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీసుధ రెండు పోక్సో కోర్టులు ప్రారంభం కోర్టు చౌరస్తా, జూన్ 11: కోర్టును ఆశ్రయించే బాధితులకు సత్వరం న్యాయం జరిగినప్పుడే సమాజంలో న్యాయస్థానాలపై నమ్మకం ఏర్పడుతుందని హైకో�
8వ రోజు పవర్ డే ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు చొప్పదండి, జూన్ 11: గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడానికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేప
నాణ్యమైన కరెంట్ కోసం కొత్తగా సబ్స్టేషన్లు మంత్రి గంగుల కమలాకర్ నగరంలో పర్యటన.. పల్లె ప్రగతికి హాజరు కరెంట్ స్తంభాల తొలగింపు పనులు, పార్కు ప్రారంభం కార్పొరేషన్,జూన్ 11: ప్రజల భాగస్వామ్యంతోనే నగరాలు, �
కరీంనగర్ డెయిరీకి తెలంగాణలో ప్రథమ స్థానం డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు మెగా రక్తదాన శిబిరం కార్పొరేషన్, జూన్ 11 : 7 వేల లీటర్ల అమ్మకాల నుంచి రోజుకు రెండు లక్షల లీటర్ల ప
జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన నేడు ఆయన వెంటే వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ బండలింగాపూర్లో కోదండరాముడి భారీ విగ్రహావిష్కరణ కోరుట్ల, మెట్పల్లిలో డబుల్ బెడ్రూ�
జిల్లాలో ఈనెల 12న జరిగే టెట్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఆయన టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిప�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చొప్పదండి, జూన్ 9: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్
జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ఠాణాల పరిధిలో బైక్లు దొంగలిస్తున్న ముగ్గురిని మల్యాల పోలీసులు పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 16 ద్విచక్రవాహనాలను రి కవరీ చేశారు. ఈ మేరకు మల్యాల ఠాణాలో జగిత్యాల డ�
స్వరాష్ట్రంలో విద్యా వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నది. ఆధునిక భవనాలు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేకుండా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నది.