గత సమైక్య పాలనలో కుదేలైన సర్కారు బడులకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. అనేక సంస్కరణలు చేపట్టి కొత్తరూపు తెచ్చింది. ఇంకా ఆంగ్ల మాధ్యమ బోధనను కూడా ప్రవేశపెట్టింది.
మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి నిర్వాసితులు సహకరించాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి కోరారు.
తెలంగాణ రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో ప్రధానమైన రైతుబంధుకు వ్యవసాయ శాఖ ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. కొత్తగా పట్టాదారు పాసుపుస్త�
గ్రామ శివారులో భారీ ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీలకు తొలి అడుగు 95 ఎకరాల్లో రూ.1200 కోట్ల పెట్టుబడితో నిర్మాణం వరిగడ్డి నుంచే తయారీ ఇటీవల ప్రజల సమక్షంలోనే ప్రభుత్వంతో ధాత్రి, భువి సొల్యూషన్స్ కంపెనీల ఎంఓయూ 2500 మం
త్రైమాసిక టాక్స్ కట్టాల్సిందే తనిఖీల్లో పట్టుబడితే వాహనం స్వాధీనం, భారీ జరిమానా ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తిమ్మాపూర్ రూరల్, జూలై1: వాహనదారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్ప�
కార్పొరేషన్, జూలై 1: ‘జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట జిల్లాలో తిరుగుతున్న బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. వారి మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరు..’ అంటూ మేయర్ వై సునీల్రావు
గంగాధర, జూన్1: ‘బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బడా ఝూటా పార్టీ’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం.. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత�
చేతికొచ్చిన పంటలపై మిడతల్లా దాడులు చేస్తున్నరు అభివృద్ధిని ఓర్వలేక అసత్యప్రచారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గంభీరావుపేట, జూలై 1: ‘కేసీఆర్ సారథ్యంలో ఎనిమిదేండ్లలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభ�
కొవిడ్ సమయంలో డాక్టర్ల ప్రాముఖ్యత పెరిగింది పీహెచ్సీల్లో ప్రసవాలను నమోదు చేయాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి మంగళ, శుక్రవారాలు డ్రై డే పాటించాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్,